కర్ణాటకకు చెందిన మణిపాల్ యూనివర్సిటీ లో Associate Professor అయిన Dr Shobha గారిని మన రాష్ట్రపతి Murmu గారు National Teacher Award-2025 ను ప్రధానం చేసి Delhi లో Teachers Day 2025-09-05 న ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భమును పురస్కరించుకొని
వాసవి ఫౌండేషన్.. AP State President గారైన ఆచార్య భవనారి సత్యనారాయణ ..
Dr Shobha Madam ను
Manipal Universty Karnataka
ప్రాంగణం లో 18- 09- 2025 తేదీన సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా తోటి Professors Dr Shobha గారి కి అభినందనలు తెలిపారు.
ఈ విషయం కారణంగా Dr Shobha Madam మన President గారైన ఆచార్య భవనారి సత్యనారాయణ గారి కి వందనములు తెలియ చేసి యున్నారు



